Exclusive

Publication

Byline

రెండోసారి ఆమోదించి వచ్చిన బిల్లును రాష్ట్రపతికి పంపలేరు.. గవర్నర్ల అధికారాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

భారతదేశం, ఆగస్టు 21 -- బిల్లుల ఆమోదానికి సంబంధించిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక బిల్లును రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించి గవర్నర్‌కు పంపితే రాష్ట్రపతి పరిశీలనక... Read More


ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కావాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి.. లేకుంటే నో కనెక్షన్!

భారతదేశం, ఆగస్టు 21 -- ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి అనుమతి పొందింది. స్టార్‌లింక్ శాటిలైట్ సహాయంతో మొబైల్ టవర్ లేదా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్న... Read More


జియో యూజర్లకు షాక్.. ఈ ప్లాన్‌కి కూడా ఎండ్ కార్డ్.. రీఛార్జ్‌కు ఈ ప్లాన్‌ దిక్కు!

భారతదేశం, ఆగస్టు 21 -- జియో ఇటీవలే రోజుకు 1జీబీ డేటాతో పాటు ఇతర ప్రయోజనాలను, 28 రోజుల చెల్లుబాటును అందించే రూ.249 బేస్ ప్లాన్‌ను తొలగించింది. ఇప్పుడు 84 రోజుల చెల్లుబాటుతో రోజుకు 1జీబీ డేటాను అందించే ... Read More


జియో యూజర్లకు అలర్ట్​! రూ. 799 ప్లాన్​ ఉందా? లేదా? సంస్థ ఏం చెప్పిందంటే..

భారతదేశం, ఆగస్టు 21 -- జియో ఇటీవలే రోజుకు 1జీబీ డేటాతో పాటు ఇతర ప్రయోజనాలను, 28 రోజుల చెల్లుబాటును అందించే రూ.249 బేస్ ప్లాన్‌ను తొలగించింది. అయితే, 84 రోజుల చెల్లుబాటుతో రోజుకు 1.5జీబీ డేటాను అందించే... Read More


యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ రిక్రూట్‌మెంట్.. దరఖాస్తుకు మిగిలి ఉన్నది ఒక్కరోజే.. ఇలా అప్లై చేయండి!

భారతదేశం, ఆగస్టు 21 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (ఈఓ), అకౌంట్స్ ఆఫీసర్(ఏఓ), అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్(ఏపీఎఫ్‌సీ) పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించిం... Read More


ఇక ఈ చట్టం పరిధిలోకి సెలబ్రిటీలు.. ఆన్‌లైన్ గేమింగ్‌కు సమాధి కట్టేలా కేంద్రం కీలక చర్యలు!

భారతదేశం, ఆగస్టు 20 -- ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కఠిన చట్టాన్ని తీసుకువస్తుంది. దీని ప్రకారం సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవ... Read More


ఫిర్యాదుదారుడిగా వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి!

భారతదేశం, ఆగస్టు 20 -- ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ఈ ఉదయం తన నివాసంలో దాడి జరిగింది. తన నివాసంలో జరిగిన 'జాన్ సున్‌వాయ్' కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి ఆమె మీద దాడి చేశాడు. ఫిర్యాదుదారుడి వేషంలో... Read More


నీట్ విద్యార్థులకు శుభవార్త.. ఎంబీబీఎస్ సీట్ల పెంపు, కొత్త కాలేజీల ప్రారంభంపై నిషేధం లేదు!

భారతదేశం, ఆగస్టు 20 -- 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త మెడికల్ కాలేజీల అనుమతి నిలిపివేత, ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంగళవారం రాజ్యసభకు ప్రభుత్వం ... Read More


స్టాక్స్ టూ వాచ్.. ఈ షేర్లపైనా ఓ లుక్కేసి ఉంచండి.. ఎందుకోసం చూడాలంటే?

భారతదేశం, ఆగస్టు 20 -- మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య పెరుగుదలను నమోదు చేసి లాభాలతో ముగిసింది. నేటి ట్రేడింగ్‌లోనూ కొన్ని స్టాక్స్ మీద ఫోకస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. రామ్‌కో సి... Read More


భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం.. ఐఎండీ రెడ్ అలర్ట్.. పాఠశాలలకు సెలవు

భారతదేశం, ఆగస్టు 20 -- దేశ ఆర్థిక రాజధాని ముంబై, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గత 24 గంటల్లో ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. ... Read More