Exclusive

Publication

Byline

దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌లో విద్యార్థుల అస్వస్థత.. సీఎం చంద్రబాబు సీరియస్

భారతదేశం, ఫిబ్రవరి 8 -- పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర వసతి గృహంలో 92 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విద్యార్థులకు వాంతులు, కడు... Read More


MEA Data : 76,000 మందికిపైగా ఆంధ్రప్రదేశ్ కార్మికులు విదేశాలకు వలసలు!

భారతదేశం, ఫిబ్రవరి 8 -- విదేశీ ఉపాధి, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే కుటుంబాలకు ఆదాయ వనరుగా ఉండటంతో చాలా మంది ఇతర దేశాలకు వెళ్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి... Read More


అనంతగిరి హిల్స్‌లో కొత్తగా ది బ్రీజ్.. బడ్జెట్‌ ధరలోని ప్యాకేజీలో ఇవన్నీ ఉంటాయ్

భారతదేశం, ఫిబ్రవరి 8 -- తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGFDCL) తన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ కింద వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో ప్రీమియం ఎకో టూరిజం 'ది ... Read More


లంబసింగిలో కుంకుమ సాగుకు ముందుకొస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలు.. ప్రస్తుతానికి 10 ఎకరాలు!

భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఏఎస్ఆర్ జిల్లాలోని లంబసింగిలో కుంకుమ పువ్వులను పండించడానికి ప్రైవేట్ ఏజెన్సీలు ముందుకు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారులను పీపీపీ పద్ధతిలో సాగు చేయడానికి ప్రైవే... Read More


గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన హైకోర్టు

భారతదేశం, ఫిబ్రవరి 5 -- గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన నిర్ణయాన్ని కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల... Read More


మున్సిపల్ ఎన్నికల్లో 14 స్థానాలు ఏకగ్రీవం.. కాంగ్రెస్ ఖాతాలోకి 12

భారతదేశం, ఫిబ్రవరి 5 -- మున్సిపల్ ఎన్నికల్లో 2,996 వార్డులు, డివిజన్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇందులో 14 స్థానాలు ఏకగ్రీవం అయినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 12 మంద్రి కాం... Read More


కోటప్పకొండ తిరునాళ్లకు ఏర్పాట్లు.. వీఐపీ పాస్‌లకు బదులుగా వీఐపీ టిక్కెట్లు

భారతదేశం, ఫిబ్రవరి 5 -- పల్నాడు జిల్లా అధికారులు కోటప్పకొండ ఆలయంలో జరగబోయే మహా శివరాత్రి వేడుకల కోసం భక్తులు సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ రైడ్‌లు, వీక్షణ కేంద్రాలు, బోటింగ్ సౌక... Read More


తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల కుల డేటాను సేకరించనున్న బీసీ కమిషన్

భారతదేశం, ఫిబ్రవరి 5 -- బీసీ జనాభాలో ఏ ఉప కులాలు వెనుకబడి ఉన్నాయో గుర్తించడానికి విద్యార్థుల కులంపై డేటాను సేకరించాలని విద్యా శాఖను బీసీ కమిషన్ కోరింది. రాష్ట్రంలో విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థ... Read More


రాజమండ్రి సమీపంలో పెద్దపులి.. పగలు రెస్ట్, రాత్రి సమయంలో వేట!

భారతదేశం, ఫిబ్రవరి 5 -- మహారాష్ట్ర తడోబా పులుల అభయారణ్యం నుండి ఛత్తీస్‌ఘడ్‌ , తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి పెద్దపులి ప్రయాణించి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో జనావాసాలలోకి ప్రవేశించడం ఆందోళనలు ... Read More


2026-27 సంవత్సరానికి రూ.4047.12 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించిన జీవీఎంసీ

భారతదేశం, ఫిబ్రవరి 5 -- జీవీఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,047.12 కోట్ల బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే మొత్తం వసూళ్లు రూ.4,180.37 కోట్లు, వ్యయం రూ.4,047.12 కోట్లుగా అంచనా వేశారు. దీని... Read More